సాక్షి, హైదరాబాద్: ఐటీ సోదాలు, తనిఖీలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. దాడులు టార్గెట్ చేసి చేసినవి కాదని సాధారణంగా వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలపై జరుగుతున్న సోదాలేనని అన్నారు. ఐటీ పరిధిలోనికి వచ్చే వ్యాపారులపై జగిగేవి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు ఐటీ దాడులపై కాబినేట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర సమస్యగా చిత్రీకరణ చేస్తున్నారని విమర్శించారు.
ఐటీ దాడుల నుంచి ఏవిధంగా బయటపడేయాలో చర్చించడం సిగ్గుచేటన్నారు. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం సర్వసాధారణమన్నారు. చంద్రబాబు ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పాస్పోర్టును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారా? విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధం అని చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.
మీరు ఎమ్మెల్యేలను కొన్నారా లేదా అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చలేదా అని సూటిగా అడిగారు. ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే మరిన్ని ఐటీ దాడులు చేయాలని కోరుతున్నామని అన్నారు. చంద్రబాబు గాండ్రిపులకు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. చంద్రబాబు తప్పులు చేశారని, ఆర్ధిక నేరగాడని.. చట్టం కచ్చితంగా శిక్షించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐటీ సోదాలపై చంద్రబాబు అసత్య ప్రచారం
Published Sat, Oct 6 2018 2:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement