సాక్షి, హైదరాబాద్ : రైతులకు (2015-16) పంట నష్టపరిహారం అందించాలని, రుణమాఫీ నిధులను విడుదల చేయాలని, వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. కరువు సాయం కింద కేంద్రం విడుదల చేసిన రూ.721 కోట్లు ఏమయ్యాయని, ఆ నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కలిపి రైతులకు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ప్రశ్నించారు.
వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. అటు కేంద్ర సహాయం, ఇటు ఇన్పుట్ సబ్సిడీ అందక, రుణమాఫీ జరగక రైతుపై ముప్పేట దాడి జరుగుతోందని.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి: చాడ
Published Tue, Aug 23 2016 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement