వామపక్ష కూటమి వెల్లడి.. 13న అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీపై వామపక్ష కూటమికి సంబంధించి 60 సీట్లకు అంగీకారం కుదిరిందని, 13న అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు తెలిపారు. ఈ కూటమిలో సీపీఐ, సీపీఎం, లోక్సత్తా, ఎంసీపీఐ, ఆప్, ఎంబీసీ జేఏసీలు భాగంగా ఉన్నాయన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఆప్ పోటీచేయడం లేదని, వామపక్ష కూటమికి మద్దతు తెలిపిందన్నారు. ప్రస్తుతం కుదిరిన అవగాహనలో సీపీఎం 25 సీట్లలో, లోక్సత్తా 21, సీపీఐ 12, ఎంసీపీఐ ఒక సీటుకు పోటీచేయనున్నట్లు చెప్పారు.
ఈ నెల 13న జరిగే సమావేశంలో తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జేపీ(లోక్సత్తా), ఎండీ గౌస్(ఎంసీపీఐ) తదితరులు అన్ని డివి జన్లలో పోటీకి సంబంధించి వ్యూహాన్ని, సీట్ల సర్దుబాటును ఖరారు చే స్తారన్నారు.
60 సీట్లకు కుదిరిన అవగాహన
Published Tue, Jan 12 2016 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement