మనసున్న మాస్టారు!
మదనపల్లె అర్బన్: పేదరికంతో బాల్యంలో చదువుకునేందుకు నానాకష్టాలు పడ్డారు. తమకు చదువునేర్పిన గురువులెందరినో స్ఫూర్తిగా తీసుకుని కష్టాలను అధిగమించి పట్టుదలతో చదువుకుని ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. వృత్తికే పరిమితం కాకుండా సాధించిన దాంతో తృప్తి చెందక తాము పనిచేస్తున్న పాఠశాలలోనే పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఎదుగుదలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను అందిస్తున్న ముగ్గురు మనసున్న మాస్టార్లపై కథనం..
పట్టణంలోని చీకలగుట్టలోని శివాజీనగర్ పురపాలక ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు వసతుల లేమితో, విద్యార్థులు లేక బాలారిష్టాలు పడుతుండేది. 2012లో డీఎస్సీలో ఎంపికైన ఇద్దరు ఉపాధ్యాయులు హరిబాబు, యాస్మీన్లు ఆ పాఠశాలకు డిప్యుటేషన్పై వచ్చారు. అప్పటి పాఠశాల విద్యార్థుల సంఖ్య 46. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలలపై పరిసర తల్లిదండ్రులకు సదాభిప్రాయం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని గమనించారు. ఎలాగైనా పాఠశాలను అభివృద్ధి చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచి తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొనాలని వీరిద్దరూ కంకణం కట్టుకున్నారు. చేరిన రోజు నుంచీ రోజూ వినూత్న పద్ధతిలో బోధన చేస్తూ పనివేళల్లో కాకుండా విరామ సమయాల్లో చుట్టుపక్కల కాలనీలో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు.
మెల్లమెల్లగా ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా తాము బోధన చేస్తామంటూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించగలిగారు. ఫలితంగా రెండో సంవత్సరం 66, మూడో సంవత్సరం 78, నాలుగో సంవత్సరం 108మంది విద్యార్థులను చేర్పిస్తూ పట్టణంలోని ప్రభుత్వపాఠశాలలకే ఆదర్శంగా నిలిచారు. పాఠశాలలో కనీసవసతుల కోసం ప్రభుత్వానికి నివేదించడంతోపాటు తమకు వచ్చిన జీతాల్లో నుంచి కొంతమేర వెచ్చించి మౌలికసదుపాయాలు సమకూర్చుకున్నారు. మరుగుదొడ్లు, పిల్లలకు తాగేందుకు మినరల్ వాటర్, దాతల సహకారంతో ఉచిత నోటుపుస్తకాలు, సామాగ్రి, స్వంత నిధులతో పిల్లలకు షూ, బెల్ట్, ఐడీ కార్డులు ఇచ్చి తామెవరికీ తీసిపోమనే ధైర్యాన్ని విద్యార్థులలో నింపారు. నవోదయ, గురుకుల ప్రవేశపరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ను నియమించి పాఠశాల పనివేళల తర్వాత రోజూ గంటన్నరసేపు శిక్షణ ఇప్పిస్తున్నారు.
మనసున్న మాస్టారు!
Published Wed, Jul 20 2016 12:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement