చోరీల నివారణపై దృష్టి సారించాలని డీజీపీ జె.వి.రాముడు అన్నారు. బుధవారం ఒంగోలులో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం ఐ-క్లిక్ కేంద్రాలు ప్రారంభించారు.
- రోడ్డు ప్రమాదాలనూ తగ్గించాలి
- జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ రాముడు
ఒంగోలు క్రైం : వేసవికాలం కావడంతో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, వాటిని పూర్తిగా నివారించడంపై దృష్టిసారించాలని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జె.వి.రాముడు జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, జిల్లా ఎస్పీ శ్రీకాంత్తో కలిసి పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఎస్బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు కె.వి.రత్నం, బాలసుందరం, మార్కాపురం ఓఎస్డీ సమైజాన్రావు, చీరాల డీఎస్పీ జయరామరాజు, కందుకూరు, దర్శి డీఎస్పీలు, ఒంగోలు సబ్డివిజన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు.
పోలీసుల సమస్యలపై డీజీపీకి వినతిపత్రం...
జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపై జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో డీజీపీ జె.వి.రాముడుకు బుధవారం వినతిపత్రం అందించారు. పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్రా వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగం రామనాథం తదితరులు పలు సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా హెడ్క్వార్టర్స్లో సిబ్బందికి నూతన క్వార్టర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బందికి టీఏ ఇప్పించాలని కోరారు. హోంగార్డుల వేతనాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని కోరారు. ఇంకా పలు సమస్యలను వినతిపత్రంలో ప్రస్తావించారు. డీజీపీని కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘ జిల్లా నాయకులు సుబ్బారావు, నాయుడు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
చోరీల నివారణపై దృష్టి సారించాలి
Published Thu, May 21 2015 5:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement