కుటుంబ సభ్యులతో మాల్దీవులకు బాబు | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులతో మాల్దీవులకు బాబు

Published Mon, Dec 18 2017 1:15 AM

Chandrababu tour to Maldives with family members - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం హైదరాబాద్‌ వెశ్లారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో మాల్దీవులు బయలుదేరారు. సీఎం కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన ముగించుకుని అటు నుంచి నేరుగా మాల్దీవులు వెళ్లనున్నారు. ఈ నెల 22వ తేదీ రాత్రి సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. 

Advertisement
Advertisement