శాంతిపురం: త్వరలోనే కుప్పం ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. బుధవారం గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ–నీవా కుప్పం కాలువను పరిశీలించి, కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. కుప్పం కెనాల్లోకి నీరు వచ్చేందుకు శంకర్రాయులపేట, కృష్ణాపురం, ఆదినపల్లె వద్ద మూ డు ఎత్తిపోతల యూనిట్లు ఉన్నాయన్నారు. వీటిలో రెండు చోట్ల లిఫ్ట్ పనులు పూర్తి అయ్యాయని, ఆదినపల్లె వద్ద మరో వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులకు నెలాఖరులోపు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. రికార్డులు సక్రమంగా ఉండి, ఆయా భూముల్లో సాగులోని రైతులను ఏ కేటగిరీగా, రికార్డులు లేదా అనుభవం మాత్రమే ఉన్న వారిని బీ కేటగిరిగా, రెండవ కేటగిరీలో అర్హతలు లేనివారిని సీ కేటగిరిగా గుర్తించి పరిహారం చెల్లిస్తామని వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందుతుందని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాసులు, హంద్రీనీవా డీఈ రమేష్, డెప్యూటీ తహసీల్దార్ కౌలేష్ పాల్గొన్నారు.
త్వరలోనే కుప్పానికి కృష్ణా జలాలు
Published Thu, Nov 16 2023 6:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement