నిజామాబాద్
రూ.కోటి దాటిన బకాయిలు
ఇందల్వాయి, నల్లవెల్లి సొసైటీల్లో మొండి బకాయిలు రూ.కోటి దాటాయి. దీంతో సంఘాలు నష్టపోతున్నాయి.
శుక్రవారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2024
– 10లో u
పార్లమెంట్ ఎన్నికల్లో తలపడనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ ఘటికులేనని పేరుంది. పసుపు బోర్డు ప్రకటన, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి అర్వింద్కు కలిసొచ్చే అంశాలు.. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఆరు సార్లు, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది.
న్యూస్రీల్