ఏటూరునాగారం/మంగపేట: ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ.70వేల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం ఎక్సైజ్ స్టేషన్ సీఐ ఎల్.రామకృష్ణ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా బుధవారం మంగపేట మండలం మల్లూరు గ్రామపంచాయతీ శివారు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో తరలిస్తున్న 66.96లీటర్ల లిక్కర్, 15.60లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న రమణక్కపేటకు చెందిన గుమ్మల రంజిత్, కున్నారపు చంటిలను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో వారు మణుగూరు నుంచి మద్యం తీసుకొచ్చి మంగపేట మండలంలో విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.
రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం
Published Thu, Apr 18 2024 2:05 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- అమిత్ షాను కలిసిన ఈటల.. బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు?
- నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
- వరల్డ్కప్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
Advertisement