గద్వాల రూరల్: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెల్లాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ పాలన, ప్రభుత్వ పథకాలపై ఇంటింటి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి పార్టీ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రతిఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లి ప్రభుత్వ పథకాలు, మోదీ పాలనను వివరించి బూత్ మెనేజ్మెంట్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు మోదీ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుందని, ప్రతిబూత్లలో కనీసం 370పైగా మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ బంగారు శృతి, పార్లమెంట్ ప్రభారి అశోక్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు అ య్యంగారి ప్రభాకర్, అప్సర్పాష, డీకే స్నిగ్ధారెడ్డి, రా మాంజనేయులు, మిర్జాపురం వెంకటేశ్వర్రెడ్డి, బండ ల వెంకట్రాములు, పద్మావతి, కృష్ణవేణి పాల్గొన్నారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Published Sun, Apr 14 2024 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
సుజలాంధ్ర.. సుఫలాంధ్ర..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement