పాలకొల్లుకు చెందిన జాగు సత్యనారాయణ తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. 1973లో ఎంఎంఎకేఎన్ మునిసిపల్ హైస్కూల్లో పది నిమిషాల నాటిక ప్రదర్శన ద్వారా ఆయన తొలిసారి ముఖానికి రంగు పూసుకున్నారు. సినీ దర్శకుడు కోడి రామకృష్ణ రచించిన రథ చక్రాలు నాటికలో, సింహాద్రి అప్పన్న కొండ దిగిరా నాటకంలో విలన్ పాత్రలను చాలా పరిషత్లలో ప్రదర్శించి ఉత్తమ విలన్గా గుర్తింపు పొందారు. డిగ్రీ చదివే రోజుల్లో కత్తుల రామమోహన్, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, నూలి సత్యనారాయణ, ముత్తిరెడ్డి సూర్యారావు, గండేటి వెంకటేశ్వరరావులతో కలిసి త్రివేణి, మంచం మీద మనిషి, రథ చక్రాలు నాటికలు ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎల్ఎల్బీ చదువుతూ 1979లో తొలిసారిగా స్టేజి డైరెక్టర్గా ఎంపికయ్యారు. 1981లో ఆంధ్రాబ్యాంక్లో ఉ ద్యోగంలో చేరి 37 ఏళ్లు పనిచేసి అసి స్టెంట్ మేనేజర్గా 2016లో ఉద్యోగ విర మణ చేశారు. నాటకంపై మక్కువతో ప్ర ముఖ సోషల్ వర్కర్ జాన నాగేశ్వరరావు స్థాపించిన నటరాజ కళానిలయం బ్యానర్లో దశాబ్దం పాటు ఏడవకండి ఏడవకండి, వర్ణమేథం నాటికలు ప్రదర్శించారు. బళ్ల రాఘవ దర్శకత్వంలో సింహాద్రి అప్పన్న కొండ దిగిరా నాటకంలో విలన్ పాత్ర చేసి ప్రసంశలు పొందారు. నేషనల్ బ్యాంక్ కన్వెన్షన్లో స్కిట్స్ ప్రదర్శించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
విలన్ పాత్రల్లో ఒదిగిపోతూ..
Published Mon, Mar 27 2023 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement