రాజానగరం: ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పెరటి తోటల పెంపకంపై కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ, క్షేత్ర సందర్శన కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమం, జాతీయ రైతు దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వీఎస్జీ ఆర్నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న లఘు శిక్షణను రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్ పి.జ్యోతిర్మయి మాట్లాడుతూ భవిష్యత్తులో ఆత్మ సౌజన్యంతో ప్రకృతి వ్యవసాయం కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు సహకరిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన చీడరాసు రాంబాబుకు ఉత్తమ రైతు పురస్కారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించడంతో నేల ఆరోగ్యం పెరిగి, మొక్కలుఽ ధృడంగా తయారయ్యాయన్నారు. మిచాంగ్ తుపాను సమయంలో తన వరిపంట ఒరిగిపోకుండా ఉందన్నారు. దీంతో నష్టాన్ని అధిగమించగలిగానని చెప్పారు. అనంతరం వంగ, మిరపనారును కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు పంపిణీ చేశారు. ఏపీ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అడిషనల్ ప్రాజెక్టు డెవలప్మెంట్ మేనేజర్ షేక్ మెహబూబ్ వలీ మాట్లాడుతూ జిల్లాలో ఏపీసీఎన్ఎఫ్ ద్వారా జరుగుతున్న వివిధ కార్యక్రమాలను, రైతులు పొందుతున్న లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ జూనియర్ పీఈ సీహెచ్ వరలక్ష్మి, కేవీకే ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై ముగిసిన శిక్షణ
Published Sun, Dec 24 2023 2:26 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
దువ్వాడకు శిష్టకరణాల మద్దతు
జగనన్నకు కృతజ్ఞత చూపించాల్సిన సమయమిదే
బ్రాహ్మణుల ద్రోహి చంద్రబాబు
వైఎస్సార్ సీపీ పాలనలోనే.. తూర్పుకాపులకు గుర్తింపు
వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల పరిశీలన
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ రవీంద్రబాబు
‘నీరు–చెట్టు’లో నిధుల దోపిడీ..
విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉన్నాం
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (10-05-2024)
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement