No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 2:05 AM

-

సాక్షి, పాడేరు: పాడేరు, అరకు ప్రాంతాల్లో శుక్రవారం ఎండతీవ్రత కాస్త తగ్గింది. చింతపల్లిలో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ పరిశోధన స్థానం తెలిపింది.

నేడు

కోట్లాది మంది ఆశీస్సులతో మళ్లీ మనముందుకొచ్చాడు..

ఎన్నికల సమరానికి శంఖం పూరించి... బస్సు యాత్రతో సిద్ధమైవచ్చాడు..

మండువేసవిలో చిరునవ్వుల వెన్నైలె వచ్చాడు...

ఆ వెన్నెలలో తడిసి ముద్దయిన వేలాది జనం జేజేలతో సాదర స్వాగతం పలికారు...

జయహో...జగనన్న అంటూ నీరాజనాలు పలికారు...

Advertisement
Advertisement