లింగంపేట: విదేశాల నుంచి వస్తున్న వారికి పెద్ద సమస్య వచ్చిపడింది. కరోనా వైరస్ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరిని, కర్ణాటక నుంచి వచ్చిన మరొకరిని గ్రామాల్లోకి రానివ్వడం లేదు. వివరాలు.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన మహంకాళి రాములు ఆదివారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అతడు ప్రైవేట్ వాహనంలో గ్రామానికి వస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఆయన లింగంపేట అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించాడు. సమాచారం అందుకున్న అధికారులు రాములును ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడి సిబ్బంది వెనక్కు పంపించడంతో అతడు చౌరస్తాకు చేరుకోగా, అధికారులు ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పర్మళ్లకు చెందిన అనిల్కుమార్ కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆదివారం గ్రా మానికి చేరుకోగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతడ్ని వైద్య పరీక్షల నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్కుమార్ 4 రోజుల క్రితం దుబాయ్ నుంచి రాగా, అతడ్ని కూడా స్థానికుల కోరిక మేరకు ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.
మా ఊర్లోకి రావొద్దు
Published Mon, Mar 23 2020 2:12 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
AP:మండుటెండను లెక్క చేయకుండా.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement