టీడీపీ, బీజేపీ రంగు బయటపడింది: రాఘవులు | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీ రంగు బయటపడింది: రాఘవులు

Published Sun, Jul 31 2016 2:40 AM

Raghavulu comments on TDP,BJP

సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ రంగు బయటపడిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. పొలిట్‌బ్యూరో సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పోరాటానికి పొలిట్‌బ్యూరో మద్దతు ప్రకటించిందన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement