ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 100 మంది యాత్రికులు జమ్మూకాశ్మీర్ రాష్ట్రం లోని శ్రీనగర్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. నగరానికి చెందిన అంబికా ట్రావెల్స్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు ఏలూరు నుంచి గత ఆదివారం బయలు దేరారు. అయితే శ్రీనగర్లో కర్ఫూ్య, బ్లాక్డే పాటిస్తున్న నేపథ్యంలో వీరిని శ్రీనగర్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని సైతానీ నాలా ప్రాం తంలో సైనికులు ఆపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు అంబికా ట్రావెల్స్ నిర్వాహకులు పైడి భీమేశ్వరరావు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆహారానికి ఇబ్బంది లేకపోయినా వాతావరణ మార్పులు, అక్కడే వేచి ఉండడం వల్ల యాత్రికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. సైతానీ నాలా ప్రాంతం నుంచి సుమారు 50 కిలోమీటర్ల మేర యాత్రికుల బస్సులు, కార్లు, మినీ లారీలు నిలిచిపోయాయన్నారు. ఇంటర్నెట్ పనిచేయడం లేదని, సెల్ సిగ్నల్స్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్శీర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై యాత్రికులు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
శ్రీనగర్లో చిక్కుకుపోయిన జిల్లా యాత్రికులు
Published Wed, Jul 20 2016 12:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement