ఏలూరు: పొలంపై రూ.3కోట్ల రుణం ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ.20వేలు వసూలు చేసి ఆనక ఉడాయించిన ప్రబుద్ధుల ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన వెలగపూడి వెంకటసుబ్బారావు భార్య పేరున అడవినెక్కలం వద్ద 5.63 ఎకరాల భూమి ఉంది. వేంపాడులో ఉంటున్న ఎం.శ్రీనివాస్ ఎన్.రాజేంద్ర శ్యాంబాబు తమ అగ్రి కంపెనీ ద్వారా ఆ భూమిపై రూ.3కోట్ల రుణం ఇప్పిస్తామని, ఆ మొత్తం కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని చెప్పారు.
దీంతో వెంకట సుబ్బారావు వారికి రూ.20వేల 500లు ఇచ్చారు. ఎంత నిరీక్షించినా.. బ్యాంకులో డబ్బులు జమకాక పోవడంతో సుబ్బారావు వేంపాడు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ సత్యన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రుణం ఇప్పిస్తానని టోకరా
Published Mon, Jun 20 2016 9:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement