మీరు వస్తే కష్టాలు తీరుతాయి | Sakshi
Sakshi News home page

మీరు వస్తే కష్టాలు తీరుతాయి

Published Sun, Aug 12 2018 7:37 AM

People Continues To Meet YS Jagan At Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయని వి.కొత్తూరు మండలం పెద వెలంపేటకు చెందిన పి.పద్మావతి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరు సీఎం కావాలని జగన్‌ వద్ద కన్నీటి పర్యంతమైంది. జగనన్న వస్తే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారనే నమ్మకం ఉందన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement