రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Tue, Oct 6 2015 6:46 AM

one died in road accident in ysr district

బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మడకలవారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు చెందిన భిక్షేశ్వరరావుగా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement