సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వాటాల వివాదం మళ్లీ రాజుకుంది. కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు ప్రాజెక్టుల కరెంటులో తెలంగాణకు వాటా లేనేలేదని ఏపీ తెగేసి చెప్పింది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి అక్కడి డిస్కంలు మంగళవారం సమర్పించిన ఏఆర్ఆర్లలో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు వాటాలు నూటికి నూరు శాతం తమకే దక్కుతాయని 2015-16 ఆర్థిక అవసరాల ప్రతిపాదనల్లో ప్రస్తావించాయి.
కానీ వాస్తవానికి విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం, హిందుజా థర్మల్ కేంద్రాల నుంచి తెలంగాణ వాటాగా 53.89 శాతం, అంటే 8,396.6 మిలి యన్ యూనిట్ల విద్యుత్ రావాల్సి ఉంది.హైడల్ ప్రాజెక్టులు మాత్రం ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయి. విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడంతో అక్కడి 460 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న లోయల్ సీలేరు హైడల్ ప్రాజెక్టు భౌగోళికంగా ఆ రాష్ట్రంలో చేరింది. దాంతో అందులోని వాటాను కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ తేల్చేసింది.
విద్యుత్ వాటాలపై మళ్లీ వివాదం
Published Thu, Jan 29 2015 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement