కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకులపాటి నారాయణ రెడ్డిది రాజకీయ హత్యేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా అన్నారు. నంద్యాల ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేస్తున్న నారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకోసం కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వ పార్టీ, హత్య చేయించిందని ధ్వజమెత్తారు. ఇది రాజకీయంగా చంద్రబాబుకు భవిష్యత్తులో ముప్పు ఉంటుందని తెలిపారు. ఏపీ హోంమంత్రి చిన రాజప్ప ఓ రబ్బరు స్టాంపులాగా తయారన్న ఆమె కేవలం చంద్రబాబు నాయుడు చెప్పే పనులు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లిన నారాయాణ రెడ్డి ఓ బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయన ముందు నిలవలేమని కుట్రతోనే ఈ హత్యకు వ్యూహం రచించారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్య విషయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
నారాయణ రెడ్డిది రాజకీయ హత్యే: రోజా
Published Sun, May 21 2017 2:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement