ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పక్షపాతంగా వ్యవహరించే పోలీసు అధికారులను నియమించి ప్రతిపక్షాన్ని బెదిరించడం లాంటి దుశ్చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తెచ్చారు. పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో కలసి సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు ఆయన ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే కుట్ర
Published Tue, Feb 5 2019 7:02 AM
Advertisement
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement