కీలక అంశాలపై చర్చించిన ట్రంప్‌, మోదీ | Sakshi
Sakshi News home page

కీలక అంశాలపై చర్చించిన ట్రంప్‌, మోదీ

Published Wed, Jan 25 2017 7:31 AM

నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ కార్యాలయం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్‌ వెల్లడించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్‌ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement