బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్న డీకే అరుణ.. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా తేలేకపోయారు..? అచ్చంపేట– తాండూరు, కృష్ణా– వికారాబాద్ రైల్వేలేన్ పెండింగ్, నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్ను వేరే ప్రాంతానికి తరలించడంపై బీజేపీ నాయకులు ఏం చేశారు అంటూ పలు అంశాలను సీఎం రేవంత్రెడ్డి ఇటీవల కొడంగల్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతోపాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతంలోని బీడు భూములను నీళ్లతో తడిపేందుకు రూ.4 వేల కోట్లతో కొడంగల్– నారాయణపేట పథకాన్ని మంజూరు చేశామని.. ఇదంతా మీ ప్రాంతానికి చెందిన బిడ్డ సీఎంగా ఉన్నందుకేనంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవలంభించిన తరహాలో సెంటిమెంట్ రగిల్చేలా రేవంత్ ప్రసంగించారు.
Breadcrumb
- HOME
విమర్శలు, సెంటిమెంట్ అస్త్రంగా..
Published Fri, Apr 12 2024 1:00 AM
Related news
-
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
వనపర్తి జిల్లాలో..సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల ఎదుట పచ్చటి పందిళ్లు వేసి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, బండారునగర్లోని రామాలయాలు, పీర్లగుట్టలోని అభయాంజనేయస్వామి, నాగవరంలోని కోదండరామస్వామి, మర్రికుంటలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో కల్యాణ క్రతువు జరిపించారు. రామాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తులు సునీత, రవికుమార్ పాల్గొన్నారు. ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. వీపనగండ్ల: శ్రీరామచంద్రుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, వల్లాభాపురంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గోవర్ధనగిరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
ముందస్తు చెల్లింపుపై రాయితీ
సద్వినియోగం చేసుకోవాలి.. ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు రూ.500 ఆదా అవుతుంది. ముందస్తు చెల్లింపులతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రత్యేక చార్ట్ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎం.పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి 2024–25 ఆర్థిఽక సంవత్సరానికి వర్తింపు ● పుర ప్రజలను ప్రోత్సహించేందుకు అధికారుల యత్నం ● జిల్లాలో 5 శాతం రిబేట్తో రూ.33 లక్షల వరకు ఆదా ●వనపర్తి టౌన్: పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5 శాతం రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆదా కానుంది. ఎలాంటి పాత బకాయిలు లేకుండా ఈ ఏడాది పన్ను చెల్లించే వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది. గతేడాది ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రజలు, పురపాలక సంఘానికి కలిసి రా నుందని చెప్పవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం ఇవ్వడం.. పుర అధికారులు మార్చిలో బృందాలుగా ఏర్పడి బకాయిల వసూళ్లకు తిరగడంతో కొంత మేర లాభం చేకూరింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడంతో పురపాలికలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ¢ జిల్లాకేంద్రంలో మొత్తం 17,649 అసెస్మెంట్లు ఉండగా.. 9,126 మంది యజమానులు 5 శాతం రిబేట్కు అర్హత సాధించారు. రూ.3.21 కోట్ల డిమాండ్ ఉండగా.. రూ.15.91 లక్షలు ఆదా కానుంది. పుర అధికారులు ఇప్పటి వరకు రూ.32 లక్షలు వసూలు చేశారు. ¢ అమరచింతలో 5 శాతం రిబేట్కు 1,726 అసైస్మెంట్లు అర్హత ఉండగా.. రూ.28.32 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. పుర ప్రజలకు రూ.1.41 లక్షల వరకు ఆదా కానుంది, రాయితీతో ఇప్పటి వరకు రూ.1.05 లక్షలు వసూలు చేశారు. ¢ ఆత్మకూర్ మున్సిపాలిటీలో 5,428 అసైస్మెంట్లు ఉన్నాయి. రూ.1.90 కోట్లు లక్ష్యం కాగా.. 5 శాతం రాయితీతో రూ.9.50 లక్షలు ఆదా కానున్నాయి. ఇప్పటి వరకు రూ.17 లక్షలు వసూలు చేశారు. మిగిలిన కొత్తకోట, పెబ్బేర్ మున్సిపాలిటీల్లోనూ పుర అధికారులు పన్ను వసూళ్లు చేపడుతున్నారు. ప్రచారం అంతంతే.. ముందస్తు చెల్లింపు రాయితీపై పుర ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 14 రోజులే అవకాశం ఉండటంతో లక్ష్యం చేరుకుంటారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు వసూలు చేసింది 10 శాతంలోపే కావడం గమనార్హం. -
బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..?
అలంపూర్: మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరుతున్నారనే పోస్టులు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు బీజేపీ రాష్ట్ర పెద్దలు ఆయనకు ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని మరొకరికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి అశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారనే వార్తలకుతోడు ఎంపీ పోతుగంటి రాములుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులను ఆరా తీయగా.. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, కావాలని కొందరు పాత ఫోటోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడనున్న ఈ తరుణంలో పార్టీల మార్పు అంశం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి. -
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4
Related News by category
-
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
వనపర్తి జిల్లాలో..సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల ఎదుట పచ్చటి పందిళ్లు వేసి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, బండారునగర్లోని రామాలయాలు, పీర్లగుట్టలోని అభయాంజనేయస్వామి, నాగవరంలోని కోదండరామస్వామి, మర్రికుంటలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో కల్యాణ క్రతువు జరిపించారు. రామాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తులు సునీత, రవికుమార్ పాల్గొన్నారు. ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. వీపనగండ్ల: శ్రీరామచంద్రుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, వల్లాభాపురంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గోవర్ధనగిరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
ముందస్తు చెల్లింపుపై రాయితీ
సద్వినియోగం చేసుకోవాలి.. ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు రూ.500 ఆదా అవుతుంది. ముందస్తు చెల్లింపులతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రత్యేక చార్ట్ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎం.పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి 2024–25 ఆర్థిఽక సంవత్సరానికి వర్తింపు ● పుర ప్రజలను ప్రోత్సహించేందుకు అధికారుల యత్నం ● జిల్లాలో 5 శాతం రిబేట్తో రూ.33 లక్షల వరకు ఆదా ●వనపర్తి టౌన్: పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5 శాతం రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆదా కానుంది. ఎలాంటి పాత బకాయిలు లేకుండా ఈ ఏడాది పన్ను చెల్లించే వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది. గతేడాది ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రజలు, పురపాలక సంఘానికి కలిసి రా నుందని చెప్పవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం ఇవ్వడం.. పుర అధికారులు మార్చిలో బృందాలుగా ఏర్పడి బకాయిల వసూళ్లకు తిరగడంతో కొంత మేర లాభం చేకూరింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడంతో పురపాలికలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ¢ జిల్లాకేంద్రంలో మొత్తం 17,649 అసెస్మెంట్లు ఉండగా.. 9,126 మంది యజమానులు 5 శాతం రిబేట్కు అర్హత సాధించారు. రూ.3.21 కోట్ల డిమాండ్ ఉండగా.. రూ.15.91 లక్షలు ఆదా కానుంది. పుర అధికారులు ఇప్పటి వరకు రూ.32 లక్షలు వసూలు చేశారు. ¢ అమరచింతలో 5 శాతం రిబేట్కు 1,726 అసైస్మెంట్లు అర్హత ఉండగా.. రూ.28.32 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. పుర ప్రజలకు రూ.1.41 లక్షల వరకు ఆదా కానుంది, రాయితీతో ఇప్పటి వరకు రూ.1.05 లక్షలు వసూలు చేశారు. ¢ ఆత్మకూర్ మున్సిపాలిటీలో 5,428 అసైస్మెంట్లు ఉన్నాయి. రూ.1.90 కోట్లు లక్ష్యం కాగా.. 5 శాతం రాయితీతో రూ.9.50 లక్షలు ఆదా కానున్నాయి. ఇప్పటి వరకు రూ.17 లక్షలు వసూలు చేశారు. మిగిలిన కొత్తకోట, పెబ్బేర్ మున్సిపాలిటీల్లోనూ పుర అధికారులు పన్ను వసూళ్లు చేపడుతున్నారు. ప్రచారం అంతంతే.. ముందస్తు చెల్లింపు రాయితీపై పుర ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 14 రోజులే అవకాశం ఉండటంతో లక్ష్యం చేరుకుంటారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు వసూలు చేసింది 10 శాతంలోపే కావడం గమనార్హం. -
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4 -
బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..?
అలంపూర్: మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరుతున్నారనే పోస్టులు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు బీజేపీ రాష్ట్ర పెద్దలు ఆయనకు ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని మరొకరికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి అశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారనే వార్తలకుతోడు ఎంపీ పోతుగంటి రాములుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులను ఆరా తీయగా.. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, కావాలని కొందరు పాత ఫోటోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడనున్న ఈ తరుణంలో పార్టీల మార్పు అంశం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి. -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement