కొత్తగా 614 కేసులు  | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 614 కేసులు 

Published Tue, Feb 15 2022 3:31 AM

Telangana Reports 614 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. 50,520 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 614 మంది వైరస్‌ బారినపడినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.84 లక్షలకు చేరింది. తాజాగా 2,387 మంది కోలుకోగా, మొత్తం 7.70 లక్షల మంది రికవరీ అయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement