టెక్కలి: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో 113,114 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజంట్ రెయ్యి భువనేశ్వరిపై టీడీపీ ఏజంట్ రెయ్యి ప్రీతీష్తో పాటు మరికొంత మంది దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్ తో పాటు వారి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్లను బెదిరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుపడిన వైఎస్సార్సీపీ ఏజంట్ భువనేశ్వరిని అసభ్య పదజాలతో దూషించారు. దీంతో ఆమె స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ గొండేల సుజాత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు సాయంతో టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సుంకు డిల్లేశ్వరరావు, సుంకు గోపి, సుంకు శ్యామ్, కొమ్ము హేమంత్, కొమ్ము తరుణ్, కొమ్ము నాయుడు, కొమ్ము నవీన్కుమార్, రెయ్యి ప్రీతీష్, పేర మురళీ తదితరులు తనపై దాడి చేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదు చేశారు.
మహిళపై టీడీపీ ఏజెంట్ల దౌర్జన్యం
Published Tue, May 14 2024 11:10 AM
1/1
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
- ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
- వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
- పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
Advertisement