కాశీబుగ్గ : పలాస పురుషోత్తపురం హైస్కూల్ వద్ద పోలింగ్ బూత్ వద్దకు టీడీపీ నాయకులను ఇష్టారాజ్యంగా విడిచిపెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఏజెంట్ల పేరుతో గది నిండా టీడీపీ నాయకులు చేరడంతో పోలీసులను నిలదీశారు. అప్పటికీ తీరుమారకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నాయకుడు సప్ప నవీన్ను బయటకు పంపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు బడగల బల్లయ్యనాయుడు, జోగి సతీష్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి కొమ్ము కాయడం తగదని చెప్పారు. దీంతో పోలీసులు నాయకులను చెదరగొట్టారు.
పలాసలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
Published Tue, May 14 2024 11:10 AM
1/2
2/2
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్పై ఫిర్యాదు
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
- కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
- ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
Advertisement