పెద్దాపురం: ప్రజలను మభ్యపెట్టడం, మాయ చేయడంలో తెలుగుదేశం వారు ముందుంటా రనడంలో అతిశయోక్తి లేదని నిరూపించారు పెద్దాపురం పట్టణ టీడీపీ నాయకులు. ఎన్నికల్లో ఏ పార్టీతోను తమకు పొత్తులు లేవంటూ, జనసేనతో అసలు సంబంధం లేదంటూ చెప్పిన టీడీపీ నాయకుల రంగు సోమవారం బయటప డింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని 10వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొంగర మంగరాజు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ వార్డుకు టీడీపీ అభ్యర్థి కరువయ్యారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి సత్యభాస్కర్ విజయం ఖాయం కావడంతో టీడీపీ ఉనికిని చాటుకునేం దుకు జనసేన అభ్యర్థి బేదంపూడి సత్తిబాబుతో కలిసి సోమవారం టీడీపీ, జనసేన కండువాల తో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ఆరంభం నుంచి జనసేనతో పొత్తులేదంటున్న టీడీపీ వర్గీయులు ప్రచారం ఆఖరి రోజున పాల్పడిన దిగజారుడు రాజకీయాలను చూసి పట్టణ వాసులు ముక్కున వేలేసుకున్నారు.
పొత్తు లేదంటూనే.. జనసేన, టీడీపీ కుమ్మక్కు
Published Tue, Mar 9 2021 4:37 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
ఇద్దరికి నోటీసులు
ఆస్తి గొడవల్లో చిన్నాన్న హత్య
మహా మానవతావాది బసవణ్ణ
పోలింగ్ కేంద్రాల పరిశీలన
పోలింగ్కు కట్టుదిట్ట భద్రత
ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం
ఫ్యాన్ ఫుల్ స్పీడ్
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
హైకోర్టుకన్నా మీరే ఎక్కువా?
తప్పక చదవండి
Advertisement