ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది గైర్హాజరు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది గైర్హాజరు

Published Sun, May 26 2024 2:45 AM

-

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 909 మంది విద్యార్థులకు 843 మంది హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌ కేటరీలో 833 మందికి 776 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌ కేటగిరీలో 76 మందికి 67 మంది హాజరయ్యారు. సెకండియర్‌లో మొత్తం 608 మంది విద్యార్థులకు 574 మంది హాజరవగా, 34 మంది గైర్‌ హాజరయ్యారు. జనరల్‌ కేటగిరీలో 596 మందికి 566 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌ కేటగిరీలో 12 మందికి 8 మంది హాజరయ్యారు. ఇంటర్‌ జిల్లా అధికారి పరుశురాం ముధోల్‌, భైంసాలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement