కృష్ణాజిల్లా | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Published Tue, Nov 21 2023 1:30 AM

- - Sakshi

సాగర్‌ నీటిమట్టం
విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం 524.50 అడుగుల వద్ద ఉంది. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 27,440, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.
కార్తిక కాంతులు

I

రైతుల సంక్షేమమే ధ్యేయం

కోడూరు: అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని మండలంలోని ఉల్లిపాలెం పీఏసీఎస్‌ వద్ద సోమవారం నిర్వహించారు.

దుర్గమ్మ సేవలో...

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌రావు కుటుంబ సమేతంగా సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు.

మంగళవారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

కార్తికమాసం తొలి సోమవారం నేపథ్యంలో దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకొని కార్తికదీపాలు వెలిగించారు. ప్రధానంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగాయలంక శ్రీరామపాద క్షేత్రంలో రామలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కృష్ణానదితో పాటు సముద్రతీరంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు. విజయవాడలోని పలు శివాలయాల్లో కార్తికదీపాలు వెలిగించి పూజలు చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

న్యూస్‌రీల్‌

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement

తప్పక చదవండి

Advertisement