Sakshi News home page

ఉద్యోగమేళాకు స్పందన

Published Wed, Apr 17 2024 1:55 AM

మేళా నిర్వాహకులతో ఎంపికై న అభ్యర్థులు
 - Sakshi

మంచిర్యాలఅర్బన్‌: మిమ్స్‌ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జియో, ముత్తూట్‌ ఫైనాన్స్‌, టీవీఎస్‌ కంపెనీలు జాబ్‌మేళా నిర్వహించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి డిగ్రీ పూర్తిచేసుకున్న 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉద్యోగాలకు 96 మంది ఎంపికయ్యారు. టాస్క్‌ రీజినల్‌ మేనేజర్‌ దీపాభారాజు, కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రాజు, ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ శ్వేత, టాస్క్‌ కో ఆర్డినేటర్‌ రోహిత్‌కుమార్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement