సిట్టింగ్‌ సీట్లపై మజ్లిస్‌ ధీమా | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ సీట్లపై మజ్లిస్‌ ధీమా

Published Sat, Dec 2 2023 5:06 AM

- - Sakshi

మజ్లిస్‌ పార్టీ సిట్టింగ్‌ సీట్లపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి ఏడు సిట్టింగ్‌ సీట్లతోపాటు మరో రెండుసీట్లపై మజ్లిస్‌ పోటీ చేసీంది. పాతబస్తీ అసెంబ్లీ సెగ్మెంట్లు కంచుకోట అయినప్పటికి ప్రజా వ్యతిరేక పడకుండా ఒక సీట్టింగ్‌ మార్పు చేయడమే కాకుండా ముగ్గురికి రిటైర్మెంట్‌ ప్రకటించి కొత్తవారికి అవకాశం ఇచ్చింది. యాకుత్‌పురాలో ఎంబీటీ, నాంపల్లిలో కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెట్టింది. సిటింగ్‌ స్థానాలు చేజారవు అనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement