వైద్యం వేగంగా అందేలా చర్యలు | Sakshi
Sakshi News home page

వైద్యం వేగంగా అందేలా చర్యలు

Published Mon, Nov 20 2023 1:44 AM

- - Sakshi

జిల్లాలో సెప్టెంబర్‌ 30 తేదీ నుంచి నవంబరు 15 తేదీ వరకు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో 1584 మందికి మెరుగైన వైద్యం అవసరమని గుర్తించాం. వారికి ఆరోగ్యశ్రీలో వేగంగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆపరేషన్లు అవసరమైన వారికి వెంటనే ఆపరేషన్లు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను అదేశించాం. జిల్లాలోని ఆరోగ్యశ్రీ సౌకర్యం కలిగిన ఆస్పత్రుల్లో ఆయా రోగులకు ఉచిత వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకున్నవారికి ఆసరా పథకం ద్వారా విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తాం.

– పి.ప్రశాంతి, కలెక్టర్‌, పశ్చిమగోదావరి జిల్లా

Advertisement

తప్పక చదవండి

Advertisement