అనకాపల్లి టౌన్: సామాజిక సాధికార యాత్రతో అనకాపల్లి పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. మారేడుపూడి జాతీయ రహదారిలో ప్రారంభమైన బస్సు యాత్ర కశింకోట బయ్యవరం మీదుగా తేగాడ గ్రామానికి చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పలువురు మంత్రులు తిరిగి స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానానికి చేరుకుంది. అక్కడ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో సభా స్థలి జనసంద్రమైంది. అనకాపల్లి పట్టణ, మండల, కశింకోట మండలం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రుల ప్రసంగంలో విని ప్రజల్లో ఉత్సాహం ఉరకలేసింది. అనకాపల్లి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఇటువంటి భారీ బహిరంగ సభ చేపట్టలేదనే చెప్పాలి. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు, మైదానంలో గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో కడ వరకు ఆసక్తిగా ప్రసంగాన్ని విన్నారు. స్థానిక ప్రధాన రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఎక్కడ చూసినా బస్సుయాత్రపై చర్చే కనిపించింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుని మంచి పాలన పొందాలనే భావన ప్రతి ఒక్కరిలో మొదలైందనే చెప్పాలి. విశాఖ జోన్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
Published Fri, Nov 10 2023 5:36 AM
1/1
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement