న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆర్థిక సదస్సు-2015ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జామ్(జన్ ధన్, ఆధార్, మొబైల్) విజన్ లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.
జన్ ధన్ యోజన కింద బ్యాంకుల్లో మొత్తం 26 వేల కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. 17 నెలల తమ పాలనలో 190 మిలియన్ల మందిని బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేశామని చెప్పుకొచ్చారు. సంస్కరణలతో ప్రత్యేకించి పేదలకు మేలు జరుగుతుందన్నారు. భారత వ్యాపారం సామర్థ్యం విస్తరించాలని అభిప్రాయపడ్డారు.
జీడీపీ, ఎఫ్ డీఐలలో పెరుగుదల నమోదైందని తెలిపారు. దవ్యోల్బణం, సీఏడీలో తగ్గుదల కన్పిస్తోందన్నారు. ఆదాయం పెరిగిందని, వడ్డీ రేట్లు తగ్గాయని... రూపాయి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. సంస్కరణలు అనేవి స్వల్పకాలికం కాదని, దీర్ఘకాలం కొనసాగుతాయని అన్నారు.
'ఆదాయం పెరిగింది, వడ్డీ రేట్లు తగ్గాయి'
Published Fri, Nov 6 2015 11:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement