- అసెంబ్లీకి ముందే 4,000 నామినేటెడ్ పోస్టుల భర్తీ!
- మంత్రుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు కేబినెట్ మంత్రులంతా ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సోమ, మంగళ వారాల్లో జిల్లాల్లో నియోజక వర్గాల వారీగా సమావేశాలు జరపాలని ఇందులో నిర్ణయించారు. పాత జిల్లాల వారీగా పదవుల భర్తీకి ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే దాదాపు 4 వేల నామినేటెడ్ పదవుల భర్తీకీ శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయలేదు. వాటితోపాటు జిల్లా స్థాయిలో పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు తప్ప జిల్లాల్లో ఇతర పోస్టులను భర్తీ చేయలేదు. దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీలతో పాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులకు ఎంపిక జరగనుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, శాప్, ఖనిజాభివృద్ధి సంస్థ వంటి కార్పొరేషన్లలో పోస్టులు భర్తీ చేయనున్నారు.
‘నామినేటెడ్’ పదవుల పండుగ
Published Mon, Feb 27 2017 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement