బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

Published Sat, Nov 28 2015 9:02 AM

man died in road accident

అరవపల్లి: ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అరవపల్లి మండలం అడివేముల గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అడివేముల గ్రామానికి చెందిన నోముల లింగమయ్య(30) అనే యువకుడు సూర్యాపేటకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement