పైరు ఎండిపోయిందని రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పైరు ఎండిపోయిందని రైతు ఆత్మహత్య

Published Fri, Jul 17 2015 4:39 PM

Farmer commits Suicide

మద్నూర్ (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం లింబూరు గ్రామానికి చెందిన రైతు మస్తాజి(30) శుక్రవారం గ్రామ శివారులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. తన పొలంలో వేసిన సోయా పైరు వానల్లేక ఎండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రుణ భారం తీరేలా లేదని దిగులుపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
Advertisement