నాగార్జునసాగర్ (నల్లగొండ): విద్యుత్ ఉద్యోగుల విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర జెన్కో విద్యుత్ సంస్థ స్థానికత ఆధారంగా ప్రకటించిన జాబితాలో 526 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారు. సర్వీసు రికార్డులు, నియామక ఉత్తర్వులు, పోలీస్ విచారణలను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగుల విభజన చేసినట్లు టీ-జెన్కో గురువారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జెన్కోలో 526 మంది ఆంధ్రా ఉద్యోగులున్నట్లు ఉన్నతాధికారులు తేల్చారు.
ఇందులో ఇంజినీర్లు 465 మంది కాగా.. అకౌంట్స్ తదితర విభాగాల్లో 57 మంది ఉన్నట్లు టీ-జెన్కో ఆన్లైన్లో ఆ మేరకు జాబితా ఉంచింది. మరో నలుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పేర్కొంది. కాగా, సాగర్ జెన్కోలో ఎస్ఈ ఒకరు, డీఈలు ఇద్దరు, ఏడీ ఈలు 12మంది, ఏఏవో ఒకరు, ఏఈలు 11 మంది, ఈఈ సివిల్ ఒకరు, డాక్టర్ ఒకరు, ఎస్ఏఓ ఒకరు మొత్తం 30 మంది ఉన్నట్లు వెల్లడించింది. వారందరినీ ఆర్డర్టూ సర్వ్ పద్ధతిలో రిలీవ్ చేయనుంది.
టీ-జెన్కోలో 526 మంది ఆంధ్రా ఉద్యోగులు
Published Thu, Jun 11 2015 4:35 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement