Sakshi News home page

మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు

Published Sun, Apr 19 2015 10:53 PM

మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు

బెంగళూరు: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 62 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(18) అవుటయ్యాడు. మెక్లీనగన్ బౌలింగ్ లో రాయుడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు బిస్లా(20) గేల్(10)లను హర్భజన్ సింగ్ బౌల్డ్ చేశాడు.

Advertisement
Advertisement