లక్ష్య ఛేదన ఆరంభించిన బంగ్లాదేశ్ | Sakshi
Sakshi News home page

లక్ష్య ఛేదన ఆరంభించిన బంగ్లాదేశ్

Published Thu, Mar 5 2015 7:52 AM

bangladesh starts batting

నెల్సన్: స్కాట్లాండ్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించింది. తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్ ఓపెనర్లుగా వచ్చారు. వార్డల్లా తొలి ఓవర్ వేశాడు. మొదటి ఓవర్ లో బంగ్లాదేశ్ 3 పరుగులు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement