సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం అంతా అభూత కల్పనలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో ప్రాజెక్టులతో పాటు ప్రతి ప్రభుత్వ పథకంలోనూ బొక్కారన్నారు. రూ.2 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన దుయ్యబట్టారు. తాజాగా పెన్నా– గోదావరి నదుల అనుసంధానం పేరుతో మరో అక్రమార్జనకు తెరతీస్తూ శంకుస్థాపన చేశాడన్నారు. తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడే తీరు చూస్తుంటే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాయలసీమ కరవుతో అల్లాడుతుంటే ఏనాడూ మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదన్నారు. పట్టిసీమ గురించి చంద్రబాబు రోజూ అబద్ధాలే చెబుతున్నాడని, కనీసం కృష్ణా డెల్టా కూడా ఈ నీళ్లు అందలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు కృష్ణా డెల్టాను ఆదుకుందని గుర్తు చేశారు. గోదావరిలో నీళ్లు లేకపోతే పులిచింతల నీటిని 50 రోజుల పాటు డెల్టాకు మళ్లించారని తెలిపారు. ఈ వాస్తవాన్ని మాత్రం చంద్రబాబు చెప్పడన్నారు.
నాలుగున్నరేళ్లలో రూ.2 లక్షల కోట్లు లూటీ: శ్రీకాంత్ రెడ్డి ధ్వజం
Published Thu, Nov 29 2018 5:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement