టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Sun, Feb 11 2018 6:35 PM

today news roundup - Sakshi

సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధత, అవినీతి వల్లే విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని నరసాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు అవినీతిమయం అవుతున్నాయన్న ఉద్దేశంతోనే ఏపీపై కేంద్రం చిన్న చూపు చూస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేది లేనిది త్వరలో శాసన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల తర్వాతే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్నారు.

చంద్రబాబు అవినీతి వల్లే.. రాష్ట్రానికి ద్రోహం

మరో డ్రామాకు తెరలేపిన సీఎం చంద్రబాబు

‘కుట్ర అని సెర్చ్‌ చేస్తే కేటీఆర్‌ ఫొటో వస్తోంది’

నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్య నేత రాక?

‘ఆస్కార్‌కి మించిన నటుడు’

‘నిరాశ-నిస్పృహలకు చోటే లేకుండా పోయింది’

ఒంటరిగా నడవటం ఎందుకని...

చైనా మెగా ప్రాజెక్టుకు పాక్‌లోనే పెనుముప్పు!

జియో సరికొత్త ఆఫర్‌

5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌...

‘నేను త్రివిక్రమ్‌కు కథ ఇవ్వలేదు’

ప్రామిస్ డే: మియా మాల్కోవా మీద వర్మ ప్రామిస్..

'నన్ను కోహ్లి ఆశ్చర్యానికి గురిచేశాడు'

రెండు ఘనతలకు చేరువలో ధోని..

Advertisement
Advertisement