సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింల నుంచి కూరగాయలు కొనుగోలు చేయరాదని ప్రజలకు పిలుపుఇచ్చిన పార్టీ ఎమ్మెల్యేను బీజేపీ అధిష్టానం వివరణ కోరింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతున్న వేళ దియోరియా ఎమ్మెల్యే సురేష్ తివారీ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీ చీఫ్ జేడీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగడంతో ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని నడ్డా హెచ్చరించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పార్టీ రాష్ట్ర శాఖను ఆదేశించారు. పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని నడ్డా కోరారు. కాగా సురేష్ తివారీ (74) మాట్లాడిన 14 సెకండ్ల క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఆయన..‘ఒక విషయం దృష్టిలో ఉంచుకోండి..ప్రతి ఒక్కరికి నేను బాహాటంగా చెబుతున్నా..ముస్లింల నుంచి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు.
ఆ ఎమ్మెల్యేపై బీజేపీ చీఫ్ ఫైర్
Published Tue, Apr 28 2020 7:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement