చెన్నై: తమిళనాడులో 2500 మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. ఈ రాష్ట్రంలో నిర్వహించిన జైల్ అదాలత్లో ఈ ఖైదీలకు విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. విచారణ ఖైదీలు చేసిన నేరానికి తగిన శిక్షాకాలంలో 50 శాతం పూర్తి చేసినట్లయితే విడుదలకు అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే తమ కేసుల వాదోపవాదాలకు న్యాయవాదులను నియమించుకోలేనివారు, కోర్టులు విధించే జరిమానాలను చెల్లించలేని పేదల కేసులను జైల్ అదాలత్ పరిధిలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఆయా కేటగిరీలకు చెందిన నిందితులు తమ నేరాన్ని అంగీకరించి, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన పక్షంలో విడుదల చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 121 జైళ్లలో జైల్ అదాలత్ నిర్వహించి 2500 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందగానే రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులతో విడుదల చేస్తామని జైళ్లశాఖ ఐజీ మవురియా తెలిపారు.
**
2500 మంది ఖైదీలకు విముక్తి
Published Mon, Sep 8 2014 7:35 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- వరుస నష్టాలకు బ్రేక్
- కదిలించిన కడప చైతన్యం
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
Advertisement