గుంతకల్లు : ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు ఎన్వీ మస్తానప్ప(51) రైలు కిందపyì ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి స్థానిక హనుమాన్ జంక్షన్లో రైలు కింద పడి ఎవరో మరణించారని తిరుపతి–గుంతకల్లు ప్యాసింజర్ డ్రైవర్ నుంచి గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో బీరప్ప గుడి సర్కిల్లో మృతదేహాన్ని గుర్తించిన పాతగుంతకల్లు వాసులు కొందరు గుడిసిగేరు వీధిలో నివాసముంటున్న లాయర్ మస్తానప్ప కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఆయన భార్య సుజాత, బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహం చూసి బావురుమన్నారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మస్తానప్ప సోమవారం రాత్రి భరించలేని నొప్పి రావడం వల్ల రైలు కిందపడి మరణించి ఉంటాడని వాపోయారు. ఆయనకు కుమారుడు చైతన్యకృష్ణ, కుమార్తె రజిత ఉన్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ రమేష్బాబు కేసు దర్యాప్తు చేపట్టారు.
రైలు కింద పడి న్యాయవాది ఆత్మహత్మ
Published Tue, Oct 4 2016 11:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement