- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి
ఆమనగల్లు (మహబూబ్ నగర్) : ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఆరోపించారు. చెప్పేదొకటి, చేసేదొకటి.. అదే కేసీఆర్ నైజమని ఆయన అన్నారు. ఆమనగల్లు పట్టణంలో వివిద ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాటలకు, చేతలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు పాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజిస్తున్నట్లు ప్రకటించిన సర్కార్ జిల్లాలను ఇష్టారీత్యా ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు.
కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గాన్ని ముక్కలు చెక్కలు చేసిందని ఆయనే అని విమర్శించారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపి ఈ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందని ఆయనేనని ఆరోపించారు. గతంలో 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కల్వకుర్తిలో వివిద కార్యాలయాలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం కార్యాలయాలు అక్కడక్కడ ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆమనగల్లు పట్టణంలో వెంటనే రెవెన్యూ డివిజన్ కార్యాలయం, ఎస్టీఓ, ఆర్టీఏ, సబ్ రిజిస్టార్, కోర్టులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు తీరే వరకు బీజేపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.
'నియంత పాలన చేస్తున్న కేసీఆర్'
Published Tue, Oct 18 2016 5:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement