ప్రజా సంకల్పయాత్రలో గుంటూరు వాసులు | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్పయాత్రలో గుంటూరు వాసులు

Published Mon, Jan 22 2018 5:55 AM

people supports to ys jagan in praja sankalpa yatra

బి.కొత్తకోట: ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనేందుకు, అభిమాన నేతను చూసేందుకు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన ఓ కుటుంబం తరలివచ్చింది. సుమారు 20 మంది ప్రత్యేక బస్సులో వచ్చారు. శ్రీకాళహస్తిలో జననేతను కలిసి మురిసిపోయారు. కొంతదూరం ఆయనతో కలిసి పాదయాత్ర సాగించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇడుపులపాయకు వెళ్లి మహానేత సమాధిని సందర్శించనున్నట్లు ఆ కుటుంబానికి చెందిన సామిరెడ్డి, శాంతాకుమారి తెలిపారు.

Advertisement
Advertisement