ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Nov 15th Indian Railways Hikes Meal, Tea Prices - Sakshi

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన తొలగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక వేదికమీదకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందుడుగు వేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  పథకం  విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ  బోర్డు భారీ షాకిచ్చింది.   రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్‌, భోజనం రేట్లను పెంచుతూ  పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ సర్క్యులర్  విడుదల చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top