తూర్పుగోదావరి :‘ఖాళీ స్థలంలో నివాసం కోసం వేసుకున్న పాకను తొలగించడమే కాక సూటిపోటి మాటలతో మా అమ్మానాన్నలను క్షోభపెట్టా’రంటూ పాదయాత్రలో ఉండూరులో జగన్ ఎదుట గ్రామానికి చెందిన అడపా దుర్గాభవాని కంటతడి పెట్టింది. నిలువ నీడలేని నిరుపేదలమని, అందరిలానే నాన్న గ్రామంలోని ఖాళీ స్థలంలో పాక వేసుకుని నివాసముండేవారని, ఉన్నట్టుండి ఆ స్థలంలోని రెండు వందల మందికి చెందిన పాకలను అధికారులు తొలగించారని వాపోయింది. ఇదేమని అడిగితే కొందరు నానా మాటలన్నారంటూ ఆవేదన చెందింది. తమ కుటుంబం ఎటూ తోచని స్థితిలో ఉందని, చివరకు ఇంటర్ చదివే తనను మానిపించేశారంటూ కన్నీరు మున్నీరైంది. పేదరికంలో ఉన్న తమలాంటి వాళ్ళకు ‘న్యాయం చేయాలన్నా!’ అంటూ జగన్ను కోరింది.
నిలువ నీడ లేకుండా చేశారన్నా!
Published Mon, Jul 23 2018 7:31 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement